060720kpn90

కర్ణాటకలో కరోనా = రెండు లక్షలు

బెంగళూరు: కరోనా రక్కసి కర్ణాటకలో కోరలు చాస్తోంది. రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఫలితంగా మార్చి 8 (కర్ణాటకలో తొలి కేసు) నుంచి ఆగస్టు 13వ తేదీ నాటికి రెండు లక్షలు దాటింంది. దశల వారీగా చూస్తే లాక్‌డౌన్‌ విధించిన సమయంలో నియంత్రణలో ఉన్నా.. అన్‌లాక్‌ కొంప ముంచినట్లు తెలుస్తోంది. జూలై 16వ తేదీ నాటికి అర లక్ష కేసులు దాటగా.. 27వ తేదీ నాటికి లక్ష మందికి సంక్రమించింది. అదేవిధంగా ఆగస్టు 5వ […]

Continue Reading
146

కరోనా నుంచి కోలుకున్న సిద్దరామయ్య

– మణిపాల్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి – వారం రోజులు ఇంట్లోనే విశ్రాంతి బెంగళూరు: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కరోనా నుంచి కోలుకున్నారు. బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రి నుంచి గురువారం సాయంత్రం డిశ్చార్జి అయ్యారు. మరో వారం రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. రెండోసారి జరిగిన కరోనా పరీక్షలోనూ నెగటివ్‌ రావటంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశానమి వైద్యులు తెలిపారు. గత 10 రోజుల నుంచి […]

Continue Reading
120820kpn88

అక్కడ 15 వరకు 144 సెక్షన్‌

– ఘటనపై ఆరు కోణాల్లో తనిఖీ బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని డీజే హళ్లి, కేజీ హళ్లిలో మంగళవారం రాత్రి జరిగిన హింసకాండకు సంబంధించి ఆ ప్రాంతాల్లో ఈ¯ ల 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ తెలిపారు. అదేవిధంగా అల్లర్లకు ప్రధాన కారకుడైన పులకేశినగర ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌కు చెందిన ఫేస్‌బుక్‌ నుంచి మరో పోస్టు షేర్‌ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. […]

Continue Reading
1 0

బెంగళూరులో హింసాత్మక ఘటన…!

బెంగళూరులో హింసాత్మక ఘటన…! బెంగళూరులో 144 సెక్షన్‌ బెంగళూరు: ఫేస్‌బుక్‌ తెచ్చిన తంటా అర్ధరాత్రి 2 గంటల వరకు గొడవకు దారి తీసింది. పోలీసులతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఘటనలో 60 మంది పోలీసులు గాయపడ్డారు. మరో 110 మందిని అరెస్టు చేశారు. ఫలితంగా బెంగళూరు నగర వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించినట్లు పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌ తెలిపారు. వివరాలు.. బెంగళూరులోని పులకేశినగర ఎమ్మెల్యే (కాంగ్రెస్‌) అఖండ శ్రీనివాసమూర్తి అనుచరుడు నవీన్‌ ముస్లిం సముదాయానికి […]

Continue Reading
download

యాభై శాతం కుటుంబాలపై కరోనా ప్రభావం

‘కరోనా’ మహమ్మారి దేశంలోని దాదాపు యాభై శాతం కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు ఓ ప్రైవేటు సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో కొందరు ఊహించని విధంగా ఉపాధి పోగొట్టుకున్నారు. చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్నవారే. అకస్మాత్తుగా జీవనాధారం కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో లక్షలాది మంది వలస కార్మికులు కాలినడకనే ఇళ్లబాట పట్టారు. పగిలిన పాదాలు నెత్తురోడుతున్నా, ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో వందల కిలోమీటర్లు నడిచారు. వ్యాపారుల విలవిల చిన్నా […]

Continue Reading
download 1

India covid 19 Update :దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

 India covid 19 Update :దేశంలో 19 లక్షలుదాటినకరోనాకేసులు న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. , ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 52,509 మందికి కొత్తగా కరోనా సోకింది.  ఒక్క రోజే 857 మంది మృత్యువాత ప​డ్డారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 19,08,255 మంది కరోనా […]

Continue Reading
a5a01186 2c3a 4011 944d 759062f27a68

ప్రధానమంత్రి గ్రామ రహదారి ప్రాజెక్టు కింద 1.80 (crore) రూపాయల వ్యయంతో భూమిపూజ

ప్రధానమంత్రి గ్రామ రహదారి ప్రాజెక్టు కింద  1.80 (crore) రూపాయల వ్యయంతో భూమిపూజ జరిగింది. ఈ వెంట్ కేలమంగళం యూనియన్ కమిటీ చైర్మన్ కేశవమూర్తి నాయకత్వం వహించారు. పంచాయతీ యూనియన్ కౌన్సిలర్ అనితా అబిరామన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శాసనసభ మాజీ సభ్యుడు డి.రామచంద్రన్, పారిశ్రామికవేత్త డి. వరదరాజన్ ప్రత్యేక అతిథులుగా హాజరై ప్రత్యేక ప్రసంగించారు. ఈ ప్రసంగంలో దర్సలాకు మాత్రమే కాకుండా అటవీ శాఖకు కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే ఉన్నాము. సెడ్. ఈ […]

Continue Reading
IMG 20200623 WA0084

వైద్య మంత్రి ఇంట్లో కరోనా కలకలం….!

వైద్య మంత్రి ఇంట్లో కరోనా కలకలం: *తండ్రి, భార్య, కుమార్తెకు కొరోనా: *కుమారులతో సహా మంత్రి సేఫ్: బెంగుళూరు, జూన్ 23: కర్ణాటక వైద్య విద్య శాఖ మంత్రి డా.కె. సుధాకర్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. నిత్యం రాష్ట్రాన్ని కరోనా నుంచి రక్షించే విధానాలు రూపొందించే మంత్రి ఇంటిని కరోనా నుంచి రక్షించుకోవడంలో విఫలం అవటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. సోమవారం తన తండ్రి కి కరోనా నిర్ధారణ కావడంతో మంత్రి అప్రమత్తం అయ్యారు. తండ్రి […]

Continue Reading
64a9ada0 285f 446f b1a8 57cc2bfe5dbc

కొంప ముంచిన అన్ లాక్, కళ్లెం లేని కరోనా…!

కొంప ముంచిన అన్ లాక్ *కళ్లెం లేని కరోనా *20 రోజుల్లో 6వేలకు పైగా కరోనా కేసులు *బెంగుళూరులో అంతు చిక్కని కరోనా వాహకులు బెంగుళూరు, జూన్ 21:రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా బలోపేతమయ్యేందుకు లాక్ డౌన్ కు నీళ్లొదిలి పూర్తి స్థాయి అన్ లాక్ వైపు దృష్టి సారిస్తోంది. ఇదే అదునుగా కరోనా విజృంభిస్తోంది. మే 31న కేంద్రం లాక్ డౌన్ పై నిబంధనలు సడలించింది. అంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం అన్ లాక్ విధానాలను అనుసరించేందుకు […]

Continue Reading